Wednesday, 23 November 2011

అవిశ్వాసం తీర్మానం పెడుతాం: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

ప్రభుత్వం తప్పించుకోలేకుండా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడుతామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. నిబంధనల ప్రకారమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామన్నారు. నవంబర్ 30 తేదిన జరిగే టీడీఎల్పీ సమావేశం తర్వాత అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టేది
తెలియచేస్తామన్నారు

No comments:

Post a Comment