భారత్తో జరిగిన వన్డే సిరీస్లో 0-5తో వైట్వాష్కు గురైన ఇంగ్లండ్ జట్టు ఇంటా బయటా తీవ్ర విమర్శలెదుర్కొంటుంటే.. ఆ జట్టు ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్స్వాన్కు మాత్రం ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట! భారత్తో ఐదో వన్డేలోనూ చిత్తుగా ఓడిన తర్వాత తనకు ట్విట్టర్లో బెదిరింపులొచ్చాయని స్వాన్ పేర్కొన్నాడు.

అయితే ఈ విషయాన్ని తాను అంతగా పట్టించుకోవడం లేదంటున్న స్వాన్.. అభిమానుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనని తెలిపా డు. చివరి వన్డేలో మేం ఓడిపోయిన తీరు చూస్తే అభిమానులకు కోపం రావడం సహజమేనని అన్నాడు
అయితే ఈ విషయాన్ని తాను అంతగా పట్టించుకోవడం లేదంటున్న స్వాన్.. అభిమానుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనని తెలిపా డు. చివరి వన్డేలో మేం ఓడిపోయిన తీరు చూస్తే అభిమానులకు కోపం రావడం సహజమేనని అన్నాడు