Tuesday, 11 October 2011

రెండో ఎస్సార్సీ?


రెండో ఎస్సార్సీని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.  అందరికీ అంగీకారయోగ్యమైన పరిష్కారం కనుగొనే దిశగా సీనియర్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఆజాద్, ఆంటోనీ తదితర అగ్రనాయకులు ప్రయత్నాలు ఆరంభించినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వబోమని ఖరాకండీగా చెబితేగనక తెలంగాణ ప్రాంతంలో పార్టీ నామరూపులు లేకుండా పోయే ప్రమాదముండడంతో, అధిష్టానం తన ప్రకటన విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తోంది.

రాయలసీమలో తొలి సాఫ్ట్‌వేర్‌ సంస్థ


చిత్తూరు సమీపంలోని చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మించిన సాఫ్ట్‌వేర్‌ సంస్థను (సాఫ్ట్‌టౌన్‌) గురువారం ప్రారంభించనున్నట్లు సంస్థ నిర్వాహకుడు నల్లపోతుల ప్రవీణ్‌ తెలిపారు. బుధవారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ fullstory