Saturday, 29 October 2011

ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది

 తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 35వ మలుపు వద్ద శనివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది. కాగా తృటిలో పెను ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

No comments:

Post a Comment