సీమ ప్రజల కోసం, సీమ ప్రజలు నిర్వహిస్తున్న బ్లాగుకు స్వాగతం...
Saturday, 29 October 2011
ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 35వ మలుపు వద్ద శనివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది. కాగా తృటిలో పెను ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
No comments:
Post a Comment