Friday, 28 October 2011

టీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి

AAటీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి.
దీంతో..ఇరువర్గాలు దాడికి దిగాయి. ఈ దాడిలో 10మంది గాయపడ్డారు.చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామపంచాయితీలోని వడ్డె పల్లిలో ఈ ఘటన జరిగింది.గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.క్షతగాత్రులను పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు

No comments:

Post a Comment