Thursday, 19 January 2012

కడప జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి



రాష్ట్ర కొత్త మంత్రులుగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన సి. రామచంద్రయ్య,  ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11:43 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 11:50 గంటలకు ముగిసింది.కగా సి. రామచంద్రయ్యకు విద్యుత్ శాఖను కేటాయించినట్లు సమాచారం. 

No comments:

Post a Comment