Friday, 4 November 2011

చంద్రబాబునాయుడుకు తిరుపతిలడ్డూను అందజేశారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తిరుపతి తెలుగుదేశంనాయకులు తిరుపతిలడ్డూను అందజేశారు. నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా రైతులకు అండగా టీడీపీ అధినేతచంద్రబాబునాయుడు పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ తిరుపతికి చెందిన తెలుగుదేశంపార్టీ బృందం వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అందజేశారు. చంద్రబాబునాయుడు బుధవారం ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలం సీసీ.కొత్తకోట నుంచి రైతన్నలకు ఆత్మస్థైర్యం కల్పించడంలో భాగంగా 20 కి.మీ పాదయాత్ర చేపట్టారు

No comments:

Post a Comment