రచ్చబండ-2 కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించబోమని
రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. రచ్చబండ-1లో
అర్జీలు అందజేసిన వారికి మాత్రమే ఇప్పుడు మంజూరు పత్రాలు అందజేస్తున్నామని
చెప్పారు. అర్హులెవరికైనా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్కార్డులు
అందకపోతే గ్రీవెన్ససెల్లో అర్జీలు ఇచ్చుకోవాలన్నారు. రాయదుర్గం,
కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల్లో నిర్వహించిన
రచ్చబండ-2లో మంత్రి మాట్లాడారు
No comments:
Post a Comment