జిల్లాలో అన్ని పల్లె వెలుగు బస్సుల్లో టిమ్ మిషన్లతో టికెట్లు ఇస్తామని ఆర్టీసీ జిల్లా రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పల్లెవెలుగు బస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం టిమ్ యంత్రాన్ని కండక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మాత్రం ఈ పెలైట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు
No comments:
Post a Comment