సీమ ప్రజల కోసం, సీమ ప్రజలు నిర్వహిస్తున్న బ్లాగుకు స్వాగతం...
Wednesday, 9 November 2011
తిరుమలలో నో రష్ !
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం అయిదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది
No comments:
Post a Comment