Monday, 7 November 2011

అనంతకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.259 కోట్లు నిధులు మంజూరు

                                        
 జిల్లా లో గత ఏడాది పంట నష్టపోయిన రై తులకు ఇన్‌పుట్ సబ్సీడీ అందించనున్నట్టు ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. 2010- 11కి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.259 కోట్లు నిధులు మంజూరు చేయనున్న ట్టు ఆయన వెల్లడించారు. ధర్మవరం మార్కెట్‌యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. కార్యక్రమానికి జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శై లజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిముఖ్య అతిథులుగా హాజరు కాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అ ధ్యక్షత వహించారు. మంత్రి ఆనం రా మనారాయణరెడ్డి మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ హాయంలోనే రైతులకు న్యా యం జరుగుతుందన్నారు

No comments:

Post a Comment