Sunday, 27 November 2011

శ్రీవారికి ట్రాన్స్‌ట్రోయ్ రూ. 1,72,42,625 కోట్ల విరాళం

తిరుమల శ్రీవారి అన్నదానం కోసం హైదరాబాద్‌లో ఉన్న ట్రాన్స్‌ట్రోయ్ (ఇండియా) లిమిటెడ్ సంస్థ ఒక కోటి డభ్భై రెండు లక్షల నలభై రెడువేల ఆరువందల ఇరవై ఐదు రూపాయల (1,72,42,625/-) విరాళం ఇచ్చింది

No comments:

Post a Comment