Tuesday, 1 November 2011

పెట్రోవాత లీటరుకు రూ.1-80పైసలు పెరిగే అవకాశం

                                   
పెట్రోవడ్డన మరోసారి వినియగదారుల నడ్డి విరచనుంది. ఇటీవల లీటరుకు ఐదు రూపాయలు పెంచిన సర్కార్‌ నాలుగు నెలల వ్యవధిలోనే మళ్ళీ పెట్రోవాత పెట్టేందుకు రెడీ అవుతోంది. లీటరకు రూపాయి ఎనభై పైసల నుంచి రెండు రూపాయల వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోలియం కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయంటూ ఓసాకును చూపి ప్రజలపై మోయలేని భారం మోపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

No comments:

Post a Comment