అభ్యర్థులలో తీవ్ర ఆందోళన
కోవాలని సూచించారు. సుదీర్ఘకాలం తర్వాత రెవెన్యూశాఖలో మొదలైన పోస్టుల భర్తీపై దళారులు కన్నేశారు. అభ్యర్థుల అమాయకత్వమే ఆసరాగా.. భారీగా సొమ్ము నొక్కేస్తున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, సీసీఎల్ఏ జె.సత్యనారాయణ రంగంలోకి దిగి.. దళారులను నమ్మొద్దని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా.. వీరి మాటలకంటే దళారుల దగాకోరు కబుర్లే ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. లక్షల్లో బేరసారాలు మొదలయ్యాయి.చివరకు ఆ అభ్యర్థి ఏం చెప్పారో తెలుసా? ఓ ట్రయల్ వేస్తే పోలా? ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అభ్యర్థి వీఆర్వో పోస్టు కోసం దళారిని ఆశ్రయించాడు. లక్షన్నర ఇస్తే పోస్టు ఖాయమని దళారి చెప్పాడు. డబ్బులు ముట్టాయి. ఈ డీల్ కుదిరేనాటికి వీఆర్వో పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలనే ఆలోచన పరిశీలనలో ఉంది. ఇప్పుడు రాతపరీక్ష ద్వారా భర్తీచేస్తున్నారు. దీంతో అభ్యర్థి దళారిని కలిసి... పరీక్ష పెడితే పోస్టు రాదు కదా అని ఆందోళన వ్యక్తం చేశారు. దళారి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పీఏతో ఫోన్ చేయించి నమ్మబలికించారు దందాలో మచ్చుకు కొన్ని... హైదరాబాద్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి దగ్గర పనిచేసే అధికారి పోస్టులు ఇప్పిస్తారని ప్రకాశం జిల్లా మార్కాపురంలో బాగా ప్రచారం జరుగుతోంది. పోస్టుకు రెండు లక్షలిస్తే సరిపోతుందని దళారులు చెబుతున్నారు. అభ్యర్థులకు నమ్మకం కలిగించేందుకు ఏకంగా హైదరాబాద్లో ఉన్న అధికారితో ఫోన్లో మాట్లాడిస్తున్నారు. "ఆ వ్యక్తిని నమ్మండి. పనైపోతుంది. పరీక్ష గురించి భయపడొద్దు. సార్కు కోటా ఉంది. దాంట్లో మీకు ఇప్పిస్తాం. అంతా సార్ చూసుకుంటారు'' అని సదరు అధికారి అభ్యర్థులకు చెబుతున్నారు.ఈ సంభాషణ ముగిసిన తర్వాత అభ్యర్థి తనకు తెలిసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత ఒకరికి ఫోన్ చేశారు. " డబ్బులు పెట్టుకుంటే పోస్టులు వస్తాయట కదా.. హైదరాబాద్లో ఓ ప్రజాప్రతినిధి దగ్గర పనిచేస్తున్న అధికారితో ఫోన్లో మాట్లాడించారు. ఆయన్ను నమ్మొచ్చంటారా?'' అని ప్రశ్నించారు. ఆయన ఆరాతీసి.. అలా పనులు కావని, ప్రతిభ నే నమ్ము
.
No comments:
Post a Comment