సీమ ప్రజల కోసం, సీమ ప్రజలు నిర్వహిస్తున్న బ్లాగుకు స్వాగతం...
Saturday, 22 October 2011
కర్నూలులో రాయలసీమ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు
రాయలసీమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. రాయలసీమ పరిస్థితులు, అభివృద్ధిపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశానికి అఖిల పక్ష నేతలు హాజరయ్యారు. సమైక్యాంధ్రపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
No comments:
Post a Comment