Wednesday, 12 October 2011

సామాజిక కార్యకర్త అన్నాహాజారే బృందం పై దాడి

సామాజిక కార్యకర్త అన్నాహాజారే బృందం సభ్యుడు, జన్‌లోక్‌పాల్ ముసాయిదా కమిటీ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్‌పై ఇద్దరు యువకులు బుధవారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు

No comments:

Post a Comment