Showing posts with label పవన్ కళ్యాణ్. Show all posts
Showing posts with label పవన్ కళ్యాణ్. Show all posts
Sunday, 18 December 2011
మహేష్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్!
Wednesday, 7 December 2011
‘పంజా’ సినిమా కు ‘A’సర్టిఫికెట్
Tuesday, 6 December 2011
పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జైదేవ్
Sunday, 4 December 2011
తొక్కలో ట్విట్టర్ : పవన్ కళ్యాణ్
Friday, 2 December 2011
రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కనిపించని రేణుదేశాయ్
Sunday, 13 November 2011
పవన్ తో ఓ సినిమా కోసం దిల్ రాజు వేట
Wednesday, 9 November 2011
పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలు వారు విడిపోవడానికి కారణమయ్యాయని, చాలా కాలంగా రేణు దేశాయ్ పూణెలో తన పుట్టింట్లోనే ఉంటోందని, అప్పుడప్పుడు తనయుడు అఖీరానందన్ ఇక్కడికి రావడం తప్ప పవన్ తన భార్యని కలుసుకోలేదని పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఇప్పుడు వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలకి పరిష్కారం దక్కింది. పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది.
తానూ పవన్ కళ్యాణ్ వైవాహిక బంధం నుంచి విడిపోలేదని నటి ,డిజైనేర్ రేణు దేశాయ్ పేర్కొన్నారు .తామిద్దరం విడిపోయినట్టు వస్తోన్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు స్పష్టం చేసారు. తమ కుటుంబాన్ని పూణే కి మార్చినప్పటినుంచి ఈ విధమైన పుకార్లు వ్యాపించాయని ఆమె చెప్పారు.ఈ అర్ధం లేని పుకార్లు తనను ,పవన్ ను ఎంతగానో బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేసారు .ఈ పుకార్ల ప్రభావం తమ పిల్లల పై పడుతుందేమో అని భయం గా వుందని చెప్పారు.తాము 11 ఏళ్ళనుంచి పరస్పరం ప్రేమించు కుంటున్నామని భవిష్యత్ లోను అలాగే ఉంటామని రేణు అన్నారు
Friday, 4 November 2011
పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ నవంబర్ 19కు వాయిదా వేసారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘పంజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను ఈ నెల 13న గచ్చిబౌలి స్టేడియంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుక వాయిదా పడే అవకాశముందనే వార్తలు అందుతున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాన్ 'పంజా' సినిమాకు సంగీత దర్శకుడుయువన్ శంకర్రాజా. యువన్ శంకర్రాజా మదర్ జీవా (58) గత సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. టి నగర్ స్వగృహంలో ఉండగా రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. కనుక ఈ సమయంలో ఆడియో వేడుకను జరపాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉన్నారు. కానీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఈ వేడుకను ఆపొద్దని యువన్ శంకర్ రాజా ఈ యూనిట్ కి చెప్పాడని సమాచారం. యువన్ శంకర్ రాజా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు.మొదట నవంబర్ 13న పవన్ కళ్యాణ్ 'పంజా' ఆడియో రిలీజ్ అనుకున్నారు. లాస్ట్ మినిట్ వర్క్ చాలా వుంటుంది కాబట్టిపై కారణం వలన నవంబర్ 19కు వాయిదా వేసారు
Subscribe to:
Posts (Atom)