Showing posts with label రాయలసీమ వర్కింగ్ జర్నలిస్ట్స్. Show all posts
Showing posts with label రాయలసీమ వర్కింగ్ జర్నలిస్ట్స్. Show all posts

Monday, 7 November 2011

పరిశోధనాత్మక క«థనాలపై జర్నలిస్టులు దృష్టి పెట్టాలి

 జిల్లాలోని ముఖ్య ఉన్నతాధికా రులిరువురిపై కాకుండా సమాజ బాగుకోసం పరిశోధనాత్మక క«థనాలపై జర్నలిస్టులు దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ సందర్‌కుమార్‌దాస్ సూచించా రు. ఒక వేళ రాసినా సంబందిత అధికా రుల వివరణ తప్పని సరిగా తీసుకొని రాయాలని కోరారు. రాయలసీమ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ స్ధానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల శిక్షణ తరగతుల కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ఎస్పీ సుందర్‌కుమార్‌దాస్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పత్రికా విలేకరులు బయట పడని కుంభకోణా లను కూడా వెలుగులోకి తీసుకురావా లన్నారు