108 సర్వీసుల్ని నడుపలేం: జీవీకే సంస్థ లేఖ
108 సర్వీసుల్ని నడుపలేమంటూ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి జీవికే సంస్థ లేఖ రాసింది. తక్షణం బకాయిలు చెల్లించకపోతే ... 108 సర్వీసులు ఆగిపోయే పరిస్థితి వస్తుందని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి జీవీకే సంస్థ లేఖలో తెలిపారు. ప్రభుత్వం నుంచి 31 కోట్ల 25 లక్షల రూపాయల బకాయిని జీవికే సంస్థకు చెల్లించాల్సి ఉంది. జీవీకే సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందని జీవీకే సంస్థ లేఖలో పేర్కోంది
No comments:
Post a Comment