Tuesday, 25 October 2011

రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటుని మళ్లీ పెంచింది

                                    
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బిఐ) వడ్డీ రేటుని మళ్లీ పెంచింది. రెపో రేటు పావు శాతం పెంచింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఆర్ బిఐ మళ్లీ వడ్డీరేటుని పెంచింది. పొదుపు ఖాతాల వడ్డీపై నియంత్రణని ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాదారులకు లబ్దిచేకూరుతుంది. ముందుగా చెల్లించే ఇంటి రుణాలకు అదనపు చార్జీలను రద్దు చేశారు. వడ్డీ రేటుని ఇక పెంచకపోవచ్చని భావిస్తున్నారు

No comments:

Post a Comment